ముంబై/న్యూఢిల్లీ: ప్రముఖ జాబ్ పోర్టల్ Naukri.com, రియల్ ఎస్టేట్ ప్లాట్ఫారమ్ 99ఏకర్స్ మరియు జీవన్సాథి సంస్థల మాతృసంస్థ ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్ తన టాప్ మేనేజ్మెంట్లో మార్పులను ప్రకటించింది. కంపెనీ చీఫ్...
హైదరాబాద్: కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తూ వేలాది మంది పేదల ఆకలి తీర్చుతున్న 'ఇందిరమ్మ క్యాంటీన్లు' ప్రస్తుతం నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆహార పదార్థాల నాణ్యతపై ప్రజలు సంతృప్తి వ్యక్తం...
వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. హోర్ముజ్ జలసంధిని తెరవాలంటూ డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు ముగియకముందే ఈ దాడులు జరగడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. ఈ...
గురుగ్రామ్: భారతీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato), తన మాతృసంస్థ ఎటర్నల్ (Eternal) ద్వారా ఉద్యోగులకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. కంపెనీలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులను అభినందిస్తూ, దాదాపు ₹167...
హైదరాబాద్: భాగ్యనగర ప్రయాణికులకు అత్యాధునిక రవాణా సౌకర్యాలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు అత్యంత సమీపంలో ఉన్న బహదూర్గూడ గ్రామంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్...