కోల్కతా/బహరంపూర్: లోక్సభ ఎన్నికల ప్రచారం పశ్చిమ బెంగాల్లో హీటెక్కుతున్న వేళ, ముస్లిం ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంటుందనే అంశంపై అధిర్ రంజన్ చౌదరి తన విశ్లేషణను పంచుకున్నారు. ముస్లిం ఓట్లు గంపగుత్తగా ఏదో...
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకత్వానికి, రాఘవ్ చద్దాకు మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధానికి దారితీశాయి. పంజాబ్ సమస్యలను పార్లమెంటులో సరిగ్గా ప్రస్తావించడం లేదని ఆప్...
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తమ పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు చేపట్టింది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్గా ఉన్న రాఘవ్ చద్దా స్థానంలో పంజాబ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా...
హైడ్రాబాద్: అసంఘటిత రంగంలో, ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫారమ్లపై ఆధారపడి పనిచేస్తున్న 'గిగ్ వర్కర్ల' జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలోనే ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన రెండో రాష్ట్రంగా (రాజస్థాన్...
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్లో మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇటీవల కాంగ్రెస్లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని చేసిన అనుచిత...